Telangana Govt WhatsApp Chatbot : ఇక ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో మీసేవ సేవలు

Telangana Govt WhatsApp Chatbot ఇక ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో మీసేవ సేవలు

Telangana Govt WhatsApp Chatbot : తెలంగాణలో సామాన్యులకు మీసేవ Mee Seva ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పౌర సేవలు పొందేలా ‘వాట్సాప్ చాట్‌బాట్’ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. Telangana Govt WhatsApp Chatbot సేవలు పొందే విధానం ప్రజలు తమ … Read more

Doddi Komurayya Jayanthi Husnabad : హుస్నాబాద్‌లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

Doddi Komurayya Jayanthi Husnabad

Doddi Komurayya Jayanthi Husnabad : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరుడు ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షుడు సూర ఐలయ్య మాట్లాడుతూ.. నాటి నైజాం రజాకార్ల అరాచకాలను ఎదిరించి, భూమి కోసం, భుక్తి కోసం, … Read more

Tirumala Srivari Darshan : తిరుమలలో భక్తుల రద్దీ… శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం!

Tirumala Srivari Darshan తిరుమలలో భక్తుల రద్దీ

Tirumala Srivari Darshan : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు భారీగా తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో కొండపై భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం తిరుమలలో నెలకొన్న పరిస్థితులు మరియు దర్శన సమయాల వివరాలు ఇలా ఉన్నాయి. క్యూలైన్ల పరిస్థితి Tirumala Srivari Darshan వివిధ దర్శన వివరాలు నిన్నటి (శుక్రవారం) గణాంకాలు గత 24 గంటల్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు మరియు హుండీ ఆదాయ వివరాలను టీటీడీ వెల్లడించింది: … Read more

Fund Misuse : గ్రామాభివృద్ధి నిధుల దుర్వినియోగం… తంపులూర్ గ్రామస్తుల ఫిర్యాదు

Fund Misuse గ్రామాభివృద్ధి నిధుల దుర్వినియోగం

Fund Misuse : మెదక్ ( Medak )జిల్లా టేక్మాల్ ( Tekmal ) మండల పరిధిలోని తంపులూర్ (Tamplur) గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీవోకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. Fund Misuse నిధుల మళ్లింపుపై ఆరోపణలు గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ. 9,25,000/- (తొమ్మిది లక్షల ఇరవై … Read more

GramSabha Boycott : నిధుల పంపిణీలో వివక్ష: దాదాయిపల్లి గ్రామ సభ బహిష్కరణ

GramSabha Boycott దాదాయిపల్లిలో గ్రామసభ బహిష్కరణ

GramSabha Boycott ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలులో రాజకీయ వివక్ష చూపుతున్నారంటూ మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లి గ్రామ పంచాయతీల పాలకవర్గాలు నిరసన గళం విప్పింది. అభివృద్ధిలో తమ గ్రామాన్ని విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ దాదాయిపల్లి సర్పంచ్‌ దేశ్‌పాండే నర్సింహారావు ఆధ్వర్యంలో గ్రామసభను బహిష్కరించారు. నిధుల కేటాయింపులో అన్యాయం మండలంలోని ఇతర గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ (NRGS) పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారని, అలాగే … Read more

Ration Scam : రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : డీలర్‌పై 6-A కేసు నమోదు

Ration Scam రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

మెదక్ జిల్లా Ration Scam : పౌరసరఫరాల శాఖ సేవలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి (DSO) నిత్యానంద్ హెచ్చరించారు. గురువారం టేక్మాల్ మండలం వేల్పుగొండలోని రేషన్ షాపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. Ration Scam 36 క్వింటాళ్ల బియ్యం మాయం వేల్పుగొండ గ్రామంలోని రేషన్ షాప్ (నంబర్: 1708004) లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా షాపులోని రికార్డులు, … Read more

Bhetalaswamy Jatara : ఏప్రిల్ 3 నుంచి భేతాళస్వామి జాతర ఉత్సవాలు

Alladurgam Bhetalaswamy Jatara ఏప్రిల్ 3 నుంచి భేతాళస్వామి జాతర ఉత్సవాలు

Bhetalaswamy Jatara : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో కొలువై ఉన్న ప్రసిద్ధ భేతాళస్వామి జాతర Bhetalaswamy Jatara ఏప్రిల్ 3 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. జిల్లాలో ఏడుపాయల వనదుర్గా భవాని జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన రెండో అతిపెద్ద జాతరగా దీనికి గుర్తింపు ఉంది. విశిష్టత మరియు చరిత్ర భూత, ప్రేత, పిశాచాలకు అధిపతిగా భావించే భేతాళస్వామికి దేవాలయాలు ఉండటం చాలా అరుదు. అయితే సుమారు 400 ఏళ్ల క్రితం గ్రామంలో … Read more

Census House : జనగణన పకడ్భందిగా చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్

Census House జనగణన పకడ్భందిగా చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

Census House : జనగణన తొలి దశలో భాగంగా చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పనను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఇండ్ల గణనకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న ఇండ్ల గణన ప్రక్రియలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. Census … Read more

Dadaipally Grama Sabha : అభివృద్ధిలో వివక్ష.. గ్రామసభ బహిష్కరణకు దాదాయిపల్లి నిర్ణయం : సర్పంచ్ దేశ్‌పాండే నరసింహారావు

Dadaipally Grama Sabha అభివృద్ధిలో వివక్ష

Dadaipally Grama Sabha : మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లి గ్రామాభివృద్ధి పట్ల అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనికి నిరసనగా నేడు జరగనున్న గ్రామసభను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ దేశ్‌పాండే నరసింహారావు తెలిపారు. మండలంలోని ఇతర గ్రామాలకు స్వయం సహాయక సంఘం (SHG) భవనాలు, ఎన్ఆర్ఈజీఎస్ (NREGS) కింద సీసీ రోడ్లు మంజూరైనప్పటికీ, తమ గ్రామానికి మాత్రం మొండిచేయి ఎదురైందన్నారు. అయినప్పటికి తన సొంత నిధులతో పార్కు, సీసీరోడ్డు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు … Read more

TGUEEU Demands : విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: TGUEEU డిమాండ్

TGUEEU Demands విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

TGUEEU Demands : తెలంగాణ ట్రాన్స్‌కో (TG TRANSCO)లో పనిచేస్తున్న ఆర్టిజన్, ఓ&ఎమ్ (O&M) మరియు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (TGUEEU – CITU) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సంగారెడ్డి SE/OMC కి వినతి పత్రాన్ని అందజేశారు. TGUEEU Demands : ప్రధాన డిమాండ్లు పెండింగ్‌లో ఉన్న ఆర్టిజన్ వర్కర్లను వెంటనే విలీనం చేయాలని, విద్యా అర్హత … Read more