PaddyProcurement : రైతులకు మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యం: వట్పల్లి ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ శేషారెడ్డి

PaddyProcurement రైతులకు మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యం

PaddyProcurement : అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను వట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ కొప్పుల లక్ష్మీ శేషారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సీతానగర్, రాంపూర్, కాయిదాంపల్లి, గడి పెద్దాపూర్, అల్లాదుర్గం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ (IKP) కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ కష్టార్జితాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. PaddyProcurement ప్రభుత్వం గ్రేడ్-ఏ రకం … Read more

Alladurgam : అల్లాదుర్గంలో ముదిరాజ్ నాయకుల ముందస్తు అరెస్టు

Alladurgam అల్లాదుర్గంలో ముదిరాజ్ నాయకుల ముందస్తు అరెస్టు!

Alladurgam అసెంబ్లీ ముట్టడికి ముదిరాజ్ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో శుక్రవారం ఉదయం ముదిరాజ్ సంఘం నాయకులను పోలీసులు వారి ఇళ్లవద్దే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముదిరాజులను బీసీ-డీ నుండి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడిని అడ్డుకోవడానికి ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. … Read more

Bethala Swamy Jatara : అల్లాదుర్గంలో బేతాళస్వామి జాతర… ఘనంగా బండ్ల ఊరేగింపు

Bethala Swamy Jatara

Bethala Swamy Jatara : మెదక్ జిల్లాలోని అల్లాదుర్గంలో కొలువుదీరిన బేతాళ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామానికి రక్షగా ఉన్న బేతాళుడికి జాతర నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. జాతరను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తండోప తండాలుగా తరలి వచ్చారు. దీంతో బేతాళ స్వామి ఆలయ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బండ్ల ఊరేగింపు నిర్వహించారు. రంగు రంగుల వస్త్రాలు, పచ్చని తోరణాలతో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లను … Read more

Bhetalaswamy Jatara : ఏప్రిల్ 3 నుంచి భేతాళస్వామి జాతర ఉత్సవాలు

Alladurgam Bhetalaswamy Jatara ఏప్రిల్ 3 నుంచి భేతాళస్వామి జాతర ఉత్సవాలు

Bhetalaswamy Jatara : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో కొలువై ఉన్న ప్రసిద్ధ భేతాళస్వామి జాతర Bhetalaswamy Jatara ఏప్రిల్ 3 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. జిల్లాలో ఏడుపాయల వనదుర్గా భవాని జాతర తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన రెండో అతిపెద్ద జాతరగా దీనికి గుర్తింపు ఉంది. విశిష్టత మరియు చరిత్ర భూత, ప్రేత, పిశాచాలకు అధిపతిగా భావించే భేతాళస్వామికి దేవాలయాలు ఉండటం చాలా అరుదు. అయితే సుమారు 400 ఏళ్ల క్రితం గ్రామంలో … Read more