Category: తెలంగాణ

శంకర్ నగర్ ఇటుక బట్టీల వద్ద ‘అంతర్జాతీయ బాలల దినోత్సవం

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని శంకర్ నగర్ ఇటుక బట్టీల వద్ద అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్, శనిగరం సర్పంచ్…

హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును ఆయన నివాసంలో తెలంగాణ బిఆర్ఎస్ మైనార్టీ నేతల ప్రతినిధి బృందం టేక్మాల్ మాజీ జడ్పీటీసీ ముక్తార్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 3వ తేదీన ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నేతలు హరీష్ రావుకు…

లారీలు రాక జొన్న రైతుల ఆందోళన

బజార్హత్నూర్ జొన్నల మార్కెట్ సహకార సంఘంలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మండలంలోని రైతుల జొన్నల కాటా చేసి ఎనిమిది రోజులు గడిచినా ఇప్పటివరకు ఒక్క లారీ కూడా మార్కెట్‌కు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల కారణంగా…

తూకం వేసిన ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం.. తరుగు పేరిట రైతన్నల కష్టం దోపిడీ!

టేక్మాల్: రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోందని బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా శుక్రవారం టేక్మాల్‌లోని జయశంకర్ సార్…

ఘనంగా పెద్దమ్మతల్లి పోచమ్మ తల్లి బోనాల పండుగ

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ తిమ్మాజివాడి గ్రామంలో ఘనంగా పెద్దమ్మ తల్లి పోచమ్మ తల్లి కి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో అన్ని విధాలుగా పాడిపంట పిల్ల పాపలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కొలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో…

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం – రైతుల తీవ్ర ఇబ్బందులు

తూకం వేసిన వడ్లను 24 గంటలలో మిల్లుకు తరలించాలిBRS పార్టీ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్ టేక్మాల్ : యాసంగి ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని BRS పార్టీ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్…

ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం… తహసీల్ధార్ ఆఫీస్ ముందు ధర్నా

ప్రజానేస్తం న్యూస్( బజార్హత్నూర్ ) మండల కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానిక తహసీల్ధార్ కార్యాలయం ముందు రైతులు భారీ ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన పంటను వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయం: టీయూడబ్ల్యూజే (IJU) జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు

* సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న సభ్యత్వ నమోదు * గుర్తింపు లేని సంఘాల మాయమాటలు నమ్మవద్దని పిలుపు సూర్యాపేట: జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే దేశంలోనే అతిపెద్ద జర్నలిస్టు యూనియన్ ‘టీయూడబ్ల్యూజే ఐజేయు’ (TUWJ…

రేపు మెడికల్ షాపుల బంద్… తహసీల్ధార్ కు వినతి పత్రం అందజేత

దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన మందుల షాపుల (కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్) బంద్‌కు మద్దతుగా పాపన్నపేట, టేక్మాల్ మండలాల మెడికల్ షాపులను మూసివేయనున్నారు. అందుకోసం మంగళవారం టేక్మాల్ మండల తహసీల్ధార్ తులసీరాం ను అసోసియేషన్ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దేశవ్యాప్త…

బర్ధీపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ (PACS) డైరెక్టర్ ముదియాడ శ్రీశైలం ఆధ్వర్యంలో సర్పంచ్ సాయిబాబాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి…