Fund Misuse : గ్రామాభివృద్ధి నిధుల దుర్వినియోగం… తంపులూర్ గ్రామస్తుల ఫిర్యాదు

Fund Misuse గ్రామాభివృద్ధి నిధుల దుర్వినియోగం

Fund Misuse : మెదక్ ( Medak )జిల్లా టేక్మాల్ ( Tekmal ) మండల పరిధిలోని తంపులూర్ (Tamplur) గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీడీవోకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. Fund Misuse నిధుల మళ్లింపుపై ఆరోపణలు గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ. 9,25,000/- (తొమ్మిది లక్షల ఇరవై … Read more

Ration Scam : రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు : డీలర్‌పై 6-A కేసు నమోదు

Ration Scam రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

మెదక్ జిల్లా Ration Scam : పౌరసరఫరాల శాఖ సేవలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి (DSO) నిత్యానంద్ హెచ్చరించారు. గురువారం టేక్మాల్ మండలం వేల్పుగొండలోని రేషన్ షాపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. Ration Scam 36 క్వింటాళ్ల బియ్యం మాయం వేల్పుగొండ గ్రామంలోని రేషన్ షాప్ (నంబర్: 1708004) లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా షాపులోని రికార్డులు, … Read more

Census House : జనగణన పకడ్భందిగా చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్

Census House జనగణన పకడ్భందిగా చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

Census House : జనగణన తొలి దశలో భాగంగా చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పనను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఇండ్ల గణనకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న ఇండ్ల గణన ప్రక్రియలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. Census … Read more

Deepak Tiwari : చౌడాపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్ దీపక్ తివారి

Deepak Tiwari : చౌడాపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్ దీపక్ తివారి

చౌడాపూర్ మండలంలో పర్యటించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్పటి అశోక్ కుమార్, గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్ ఘనంగా సన్మానించారు. బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం, అలాగే పలు ఎరువుల దుకాణాలను ఆయన పరిశీలించారు. మండల కేంద్రానికి విచ్చేసిన కలెక్టర్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు … Read more

Techie Suicide Bangalore : బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఆత్మహత్య.. ప్రియుడి మరణం తట్టుకోలేక యువతి బలవన్మరణం!

Techie Suicide Bangalore

Techie Suicide Bangalore బెంగళూరులో తెలంగాణకు చెందిన ఇద్దరు యువ టెకీల ఆత్మహత్య కలకలం రేపింది. అనారోగ్య కారణాలతో ప్రియుడు ఉరివేసుకోగా, ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక ప్రియురాలు అపార్ట్‌మెంట్ 17వ అంతస్తు నుండి దూకి ప్రాణాలు వదిలింది. Techie Suicide Bangalore ఘటన వివరాలు సిద్దిపేట జిల్లా ములుగు మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రఘుపతిరెడ్డి, జయమ్మ దంపతుల పెద్ద కుమారుడు భానుచందర్ రెడ్డి (32). ఇతను 13 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి, రెండేళ్ల … Read more

3 months ration rice : రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ లో 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ.. పూర్తి వివరాలు ఇవే!

3 months ration rice రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్

3 months ration rice : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అదిరిపోయే శుభవార్త వినిపించాయి. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, అలాగే గోదాముల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ నెలలోనే వరుసగా మూడు నెలల కోటాను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు రేపటి నుండే (ఏప్రిల్ 1) ఒకేసారి పొందే … Read more

Nashamukt Bharat : నశాముక్త్ భారత్ మనందరి కర్తవ్యం: పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Nashamukt Bharat నశాముక్త్ భారత్ మనందరి కర్తవ్యం పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Nashamukt Bharat నారాయణఖేడ్: భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే మానసికంగా, శారీరకంగా దృఢమైన యువత అవసరమని, అది డ్రగ్స్ లేని సమాజంతోనే సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నశాముక్త్ భారత్’ (మత్తు రహిత భారతం) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న … Read more

Civil Rights Day in Bardipur : బర్దిపూర్‌లో పౌరహక్కుల దినోత్సవం.. చట్టాలపై అవగాహన కల్పించిన అధికారులు

Civil Rights Day in Bardipur బర్దిపూర్‌లో పౌరహక్కుల దినోత్సవం

Civil Rights Day in Bardipur : సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కులమతాలకతీతంగా సామరస్యంగా జీవించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ ( Medak ) జిల్లా, టేక్మాల్ (Tekmal) మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామంలో ‘పౌరహక్కుల దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ సాయి శ్రీకాంత్, స్థానిక పోలీసు అధికారులు పాల్గొని గ్రామస్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై విస్తృత అవగాహన కల్పించారు. … Read more

Telangana New Pensions Update : తెలంగాణలో కొత్త పింఛన్ల పండగ! 2 లక్షల మందికి అవకాశం.. పెరగనున్న ‘చేయూత’ నగదు!

Telangana New Pensions Update తెలంగాణలో కొత్త పింఛన్ల పండగ!

Telangana New Pensions Update : తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం వేల కళ్లతో ఎదురుచూస్తున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సామాజిక పింఛన్ల మంజూరు మరియు పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. Telangana New Pensions Update కొత్తగా 2 లక్షల పింఛన్లు మంజూరు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఏళ్ల తరబడి వేచి చూస్తున్న అర్హులకు ఊరట లభించనుంది. తాజాగా … Read more

Mlc Vijayashanthi : ఉద్యమకారుల హామీలు ఏమయ్యాయి?! సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు!

Mlc Vijayashanthi ఉద్యమకారుల హామీలు ఏమయ్యాయి

Mlc Vijayashanthi: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (రాములమ్మ) తన స్వంత ప్రభుత్వంపైనే ధ్వజమెత్తారు. మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వంపై సూటి ప్రశ్నలు సంధించారు. హామీలు ఇచ్చి రెండేళ్లు దాటినా.. అడుగు ముందుకు పడలే! తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విజయశాంతి గుర్తు చేశారు. “అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. కానీ, … Read more