GramSabha Boycott : నిధుల పంపిణీలో వివక్ష: దాదాయిపల్లి గ్రామ సభ బహిష్కరణ

GramSabha Boycott దాదాయిపల్లిలో గ్రామసభ బహిష్కరణ

GramSabha Boycott ప్రభుత్వ అభివృద్ధి పథకాల అమలులో రాజకీయ వివక్ష చూపుతున్నారంటూ మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లి గ్రామ పంచాయతీల పాలకవర్గాలు నిరసన గళం విప్పింది. అభివృద్ధిలో తమ గ్రామాన్ని విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ దాదాయిపల్లి సర్పంచ్‌ దేశ్‌పాండే నర్సింహారావు ఆధ్వర్యంలో గ్రామసభను బహిష్కరించారు. నిధుల కేటాయింపులో అన్యాయం మండలంలోని ఇతర గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ (NRGS) పథకం కింద సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారని, అలాగే … Read more

Damodar Rajanarsimha : సామాజిక కార్యకర్త ప్రకాష్‌ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Damodar Rajanarsimha సామాజిక కార్యకర్త ప్రకాష్‌ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Damodar Rajanarsimha : అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త ముప్పారం ప్రకాష్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. ఆందోల్ నియోజకవర్గం, డాకూర్ గ్రామానికి చెందిన ప్రకాష్ ప్రస్తుతం ఎల్‌బీనగర్‌లోని సహార ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Damodar Rajanarsimha ఆదివారం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, ప్రకాష్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ముప్పారం ప్రకాష్‌కు అత్యుత్తమ మరియు మెరుగైన వైద్యాన్ని అందించాలని, … Read more

Pensioners protest : కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పెన్షనర్ల ఆగ్రహం: తహసీల్దార్‌కు మెమోరాండం అందజేత

Pensioners protest కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పెన్షనర్ల ఆగ్రహం

Pensioners protest కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల భవిష్యత్తుపై తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ టేక్మాల్ మండల పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్ధార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ తులసీరామ్ ద్వారా ప్రధానికి వినతి పత్రాన్ని అందజేశారు. 31 డిసెంబర్ 2025 వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లలో భవిష్యత్తులో ఎలాంటి పెంపుదల చేయకూడదని ప్రభుత్వం చట్టం తీసుకురావడాన్ని అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. Pensioners protest … Read more