PaddyProcurement : రైతులకు మద్దతు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యం: వట్పల్లి ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ శేషారెడ్డి
PaddyProcurement : అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను వట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ కొప్పుల లక్ష్మీ శేషారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సీతానగర్, రాంపూర్, కాయిదాంపల్లి, గడి పెద్దాపూర్, అల్లాదుర్గం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ (IKP) కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ కష్టార్జితాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. PaddyProcurement ప్రభుత్వం గ్రేడ్-ఏ రకం … Read more