Fire Accident : గడ్డపోతారం పారిశ్రామికవాడలోని రసాయ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Fire Accident గడ్డపోతారం పారిశ్రామికవాడలోని రసాయ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Fire Accident : సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి న్యూట్రల్ రసాయన పరిశ్రమ (Neutral Pharma)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. Fire Accident ప్రమాద వివరాలు కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు భావిస్తున్నారు. అయితే, ఫ్యాక్టరీలో భారీగా రసాయన నిల్వలు ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించి, తీవ్రత పెరిగిందని సమాచారం. … Read more

TGUEEU Demands : విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: TGUEEU డిమాండ్

TGUEEU Demands విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

TGUEEU Demands : తెలంగాణ ట్రాన్స్‌కో (TG TRANSCO)లో పనిచేస్తున్న ఆర్టిజన్, ఓ&ఎమ్ (O&M) మరియు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (TGUEEU – CITU) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు సంగారెడ్డి SE/OMC కి వినతి పత్రాన్ని అందజేశారు. TGUEEU Demands : ప్రధాన డిమాండ్లు పెండింగ్‌లో ఉన్న ఆర్టిజన్ వర్కర్లను వెంటనే విలీనం చేయాలని, విద్యా అర్హత … Read more

Joginatha Rathotsavam : జోగిపేటలో వైభవంగా శివపార్వతుల కల్యాణం

Joginatha Rathotsavam జోగిపేటలో వైభవంగా శివపార్వతుల కల్యాణం

Joginatha Rathotsavam : సంగారెడ్డి (Sangareddy)జిల్లా, జోగిపేట (Jogipet)లోని జోగినాథ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శివపార్వతుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. ఈ వేడుకలను చూసేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వీరహనుమాన్ దేవాలయం నుంచి శివపార్వతుల విగ్రహాలను మంగళవాయిద్యాలతో జోగినాథుడి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యాణానికి హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ Joginatha Rathotsavam శివపార్వతుల కల్యాణానికి రాష్ట్ర … Read more

Sangareddy SP Paritosh Pankaj : సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్‌ను కలిసిన మానవ హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పవన్

Sangareddy SP Paritosh Pankaj

Sangareddy SP Paritosh Pankaj : సంగారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) పరితోష్ పంకజ్ ను మానవ హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పవన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జిల్లాలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సమాజంలో సామాన్యుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని … Read more

Nashamukt Bharat : నశాముక్త్ భారత్ మనందరి కర్తవ్యం: పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Nashamukt Bharat నశాముక్త్ భారత్ మనందరి కర్తవ్యం పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Nashamukt Bharat నారాయణఖేడ్: భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే మానసికంగా, శారీరకంగా దృఢమైన యువత అవసరమని, అది డ్రగ్స్ లేని సమాజంతోనే సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బ్రహ్మకుమారి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నశాముక్త్ భారత్’ (మత్తు రహిత భారతం) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న … Read more

Vem Narender Reddy : రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి నీలం మధు ముదిరాజ్ శుభాకాంక్షలు

Vem Narender Reddy రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేం నరేందర్ రెడ్డి Vem Narender Reddyని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన నీలం మధు, నరేందర్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. Vem Narender Reddy ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. “వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ … Read more

Jogipet : విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు… డీసీహెచ్ఎస్

Jogipet : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన, సమయ పాలన పాటించకపోయిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీసీహెచ్ఎస్ (DCHS) డాక్టర్ షరీఫ్ పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు ఆసుపత్రిలోని వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడి వారి నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్స్ కు బెడ్ పైన రెస్ట్ గా ఉండేందుకు వీల్ బెడ్స్, రోగులకు వెస్ట్రన్ బాత్రూం కావాలని ఆయనకు … Read more

అందోల్ జోగిపేట ఛైర్మన్ కు సన్మానం చేసిన టేక్మాల్ కాంగ్రెస్ నాయకులు

ఇటీవల జరిగిన అందోల్ జోగిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఛైర్మన్ గా కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా చిట్టి బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా టేక్మాల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షులు నిమ్మ రమేష్, టేక్మాల్ సర్పంచ్ తిమ్మి గారి సుధాకర్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ … Read more