Fire Accident : గడ్డపోతారం పారిశ్రామికవాడలోని రసాయ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Fire Accident గడ్డపోతారం పారిశ్రామికవాడలోని రసాయ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Fire Accident : సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి న్యూట్రల్ రసాయన పరిశ్రమ (Neutral Pharma)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. Fire Accident ప్రమాద వివరాలు కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు కార్మికులు భావిస్తున్నారు. అయితే, ఫ్యాక్టరీలో భారీగా రసాయన నిల్వలు ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించి, తీవ్రత పెరిగిందని సమాచారం. … Read more

Hyderabad Gold Man IT Raids : హైదరాబాద్‌లో ‘గోల్డ్ మెన్’పై ఐటీ పంజా… కొత్త చట్టం కింద దర్గా చిన్నాపై తొలి కేసు

Hyderabad Gold Man IT Raids

Hyderabad Gold Man IT Raids : ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారం ధరించి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ‘గోల్డ్ మెన్’పై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు తమ నిఘాను తీవ్రం చేశారు. తాజాగా మాదాపూర్‌కు చెందిన యాదగిరి చిన్నగౌడ్ అలియాస్ దర్గా చిన్నా పహిల్వాన్‌ నివాసంపై దాడులు నిర్వహించిన అధికారులు, లెక్కల్లో చూపని భారీ బంగారాన్ని జప్తు చేశారు. Hyderabad Gold Man IT Raids ఐటీ దాడుల వివరాలు యూట్యూబ్ … Read more

Techie Suicide Bangalore : బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఆత్మహత్య.. ప్రియుడి మరణం తట్టుకోలేక యువతి బలవన్మరణం!

Techie Suicide Bangalore

Techie Suicide Bangalore బెంగళూరులో తెలంగాణకు చెందిన ఇద్దరు యువ టెకీల ఆత్మహత్య కలకలం రేపింది. అనారోగ్య కారణాలతో ప్రియుడు ఉరివేసుకోగా, ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక ప్రియురాలు అపార్ట్‌మెంట్ 17వ అంతస్తు నుండి దూకి ప్రాణాలు వదిలింది. Techie Suicide Bangalore ఘటన వివరాలు సిద్దిపేట జిల్లా ములుగు మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రఘుపతిరెడ్డి, జయమ్మ దంపతుల పెద్ద కుమారుడు భానుచందర్ రెడ్డి (32). ఇతను 13 ఏళ్ల క్రితం కెనడా వెళ్లి, రెండేళ్ల … Read more

Markapuram Bus Accident : టిప్పర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. 10 మంది సజీవ దహనం

Markapuram Bus Accident టిప్పర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

Markapuram Bus Accident : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. పలకల క్వారీల వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మరియు కంకర టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. Markapuram Bus Accident ప్రమాదం జరిగిన తీరు నష్టం మరియు సహాయక చర్యలు

Daughter killed mother : తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిన కూతురు.. 10నెలల తర్వాత వీడిన మిస్టరీ!

Daughter killed mother తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిన కూతురు.. 10నెలల తర్వాత వీడిన మిస్టరీ!

Daughter killed mother ప్రేమ మోజులో పడి కన్నప్రేమను మరిచిందో కూతురు. నవమాసాలు మోసి పెంచిన తల్లి అని కూడా చూడకుండా, ప్రియుడితో కలిసి కన్నతల్లిని కాటికి పంపింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి.. ఏమీ తెలియనట్లు నటించింది. ఏడాది కాలంగా మిస్టరీగా ఉన్న ఈ అదృశ్యం కేసు, ఒక పాత బైక్ కారణంగా వెలుగులోకి రావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. Daughter killed mother అసలేం జరిగింది? … Read more

Tragedy in Yadadri District : భార్యపై కోపంతో కూతురికి విషమిచ్చిన చంపిన తండ్రి

Tragedy in Yadadri District భార్యపై కోపంతో కూతురికి విషమిచ్చిన చంపిన తండ్రి

Tragedy in Yadadri District : మనస్పర్థల కారణంగా పచ్చని సంసారంలో చిచ్చు రేగి, చివరకు ఓ చిన్నారి ప్రాణం బలితీసుకున్న విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. Tragedy in Yadadri District ఘటన వివరాలు లక్ష్మమ్మగూడెం గ్రామానికి చెందిన రవి, స్వాతి దంపతులకు మేఘన(2), మయూరి(9 నెలలు) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో, మూడు నెలల క్రితం స్వాతి తన చిన్న కుమార్తెను తీసుకుని … Read more

Farmer Died Due to Electric Shock : టేక్మాల్ లో కరెంట్ షాక్ తో రైతు మృతి

Farmer Died Due to Electric Shock టేక్మాల్ లో కరెంట్ షాక్ తో రైతు మృతి

Farmer Died Due to Electric Shock : టేక్మాల్ మండలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధి షాబాద్ తండాలో విద్యుత్ షాక్ తో ఓ రైతు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. Farmer Died Due to Electric Shock షాబాద్ తండాకు చెందిన రమావత్ మోత్యా (55) వ్యవసాయం చేసుకుంటూ జీవాన్ని పొందుతున్నాడు. తనకున్న రెండెకరాల వ్యవసాయ పొలంలో వరి సాగు చేశాడు. వరి … Read more

తండ్రిని చంపిన కుమారుడు, ముక్కలుగా నరికేసి ఆ తర్వాత..?

తండ్రిని చంపిన కుమారుడు, ముక్కలుగా నరికేసి ఆ తర్వాత..?

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగుచూసింది. చదువుకోవాలని తండ్రి ఒత్తిడి చేయడమే ఆ కన్నతండ్రి పాలిట శాపమైంది. నీట్ (NEET) పరీక్షకు సిద్ధం కావాలని పదే పదే మందలిస్తున్నాడన్న కోపంతో, ఒక 19 ఏళ్ల యువకుడు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్‌లో దాచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.స్థానిక ‘వర్ధమాన్ పాథాలజీ’ ల్యాబ్ యజమాని మన్వేంద్ర ప్రతాప్ సింగ్ గత రెండు రోజులుగా … Read more

ఆదిలాబాద్ జిల్లా వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

ఆదిలాబాద్ జిల్లా వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న‌ ఓ ఆర్టీసీ బ‌స్సు(RTC Bus) అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద ప‌డింది. దీంతో బ‌స్సు డ్రైవ‌ర్‌తో స‌హా ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఉట్నూరు మండ‌లంలోని షాంపూర్ వద్ద నేడు (సోమవారం) ఉద‌యం ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌స్సు క‌ల్వ‌ర్టును ఢీకొట్టి అదుపు త‌ప్పి వాగులో ప‌డిపోయింది. వెంట‌నే స్థానికులు అంబులెన్స్‌కు స‌మాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి … Read more

అల్లాదుర్గంలో భారీగా అక్రమ బియ్యం పట్టివేత

అల్లాదుర్గం: బీహార్ నుండి అల్లాదుర్గం మండలానికి తరలిస్తున్న అక్రమ బియ్యం లారీని ను అల్లాదుర్గం పోలీసులు పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల నుండి దొడ్డు రకం బియ్యం లారీల్లో రవాణా చేస్తూ అల్లాదుర్గం మండలంలోని శ్రీ సాయి బిన్నీ రైస్ మిల్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని స్థానిక స్టేషన్ కు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బియ్యం సుమారు 42 టన్నుల, దీని విలువ 11 లక్షల 13 వేల 77 రూపాయల వరకు … Read more