Dr Malayashri Passes Away : మలయశ్రీ మరణం కళారంగానికి తీరని లోటు

Dr Malayashri Passes Away మలయశ్రీ మరణం కళారంగానికి తీరని లోటు

Dr Malayashri Passes Away ప్రముఖ కవి, రంగస్థల నటుడు డాక్టర్‌ సంఘని మలయశ్రీ (రేకుర్తి) మరణం పట్ల కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. Dr Malayashri Passes Away ఘనంగా నివాళులర్పించిన గడిపె మల్లేశ్ శనివారం రేకుర్తిలోని మలయశ్రీ నివాసానికి చేరుకున్న టీవీ, రేడియో జానపద గాయకులు, సిపిఐ సిద్దిపేట … Read more

Keshavapur : కేశవపూర్ గ్రామంలో వైభవంగా పెద్దమ్మ బోనాలు

Keshavapur కేశవపూర్ గ్రామంలో వైభవంగా పెద్దమ్మ బోనాలు

keshavapur :సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ బోనాల పండుగ అత్యంత వైభవంగా, కనుల పండుగగా జరిగింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ముదిరాజ్ కులస్థులతో పాటు గ్రామస్తులందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. keshavapur భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు ఉదయం నుంచే మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సిద్ధం చేశారు. బోనపు కుండలను పసుపు, కుంకుమలతో అలంకరించి, వేపాకు రెమ్మలు చుట్టి, వాటిపై దీపాలు వెలిగించి అమ్మవారి చెంతకు బయలుదేరారు. … Read more

BRS : గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య

BRS గజ్వేల్ కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య

BRS : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని హరీష్ అన్న సేవాదళం జిల్లా అధ్యక్షులు జనగామ అనిల్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలు ఎక్కడ? ఈ సందర్భంగా అనిల్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. “క్యాంప్ ఆఫీసులపై దాడులు చేస్తుంటే … Read more

317 GO Victims Protest : హుస్నాబాద్‌లో 317 జీవో బాధితుల భారీ ర్యాలీ

317 GO Victims Protest హుస్నాబాద్‌లో 317 జీవో బాధితుల భారీ ర్యాలీ

317 GO Victims Protest : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని … Read more

Attack on KCR Camp Office Gajwel : గజ్వేల్ క్యాంప్ కార్యాలయం పై దాడి అప్రజాస్వామికం..!

Attack on KCR Camp Office Gajwel గజ్వేల్ క్యాంప్ కార్యాలయం పై దాడి అప్రజాస్వామికం..!

Attack on KCR Camp Office Gajwel ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్న ప్రభుత్వం..! బుర్ర శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు, గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ)రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హుస్నాబాద్ ఏప్రిల్ 4 : ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసిన ప్రభుత్వం ( Attack on KCR Camp Office Gajwel ) అప్రజాస్వామికంగా దాడులు చేయడం సరికాదని బిఆర్ఎస్ నాయకులు గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ)రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ … Read more

Doddi Komurayya Jayanthi Husnabad : హుస్నాబాద్‌లో ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి

Doddi Komurayya Jayanthi Husnabad

Doddi Komurayya Jayanthi Husnabad : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరుడు ఈ సందర్భంగా కురుమ సంఘం అధ్యక్షుడు సూర ఐలయ్య మాట్లాడుతూ.. నాటి నైజాం రజాకార్ల అరాచకాలను ఎదిరించి, భూమి కోసం, భుక్తి కోసం, … Read more

Jonagoni Yadagiri : జోనగోని యాదగిరికి ‘తెలుగు వెలుగు’ జాతీయ ఉగాది పురస్కారం

Jonagoni Yadagiri జోనగోని యాదగిరికి 'తెలుగు వెలుగు' జాతీయ ఉగాది పురస్కారం

Jonagoni Yadagiri సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, సాహితీ అభిమాని జోనగోని యాదగిరి ప్రతిష్టాత్మకమైన ‘తెలుగు వెలుగు’ జాతీయ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన యాదగిరి, గత 25 ఏళ్లుగా వివిధ సామాజిక, సాంస్కృతిక రంగాల్లో చేస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు రాజకుమార్ తెలిపారు. Jonagoni Yadagiri ఘనంగా సన్మానం కరీంనగర్‌లోని ఫిలిం భవన్‌లో తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో … Read more

Father driver son conductor : తండ్రి ‘స్టీరింగ్’ పడితే.. తనయుడు ‘టికెట్’ కొట్టాడు! హుస్నాబాద్ ఆర్టీసీలో అరుదైన దృశ్యం

Father driver son conductor తండ్రి 'స్టీరింగ్' పడితే.. తనయుడు 'టికెట్' కొట్టాడు

father driver son conductor : రక్తం పంచుకు పుట్టిన కొడుకు తండ్రి అడుగుజాడల్లో నడవడం చూస్తాం.. కానీ తండ్రి నడిపే వాహనానికే కొడుకు తోడుగా నిలవడం అరుదుగా కనిపిస్తుంది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ డిపోలో ఆవిష్కృతమైన ఓ అద్భుత దృశ్యం ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. 34 ఏళ్లుగా ప్రమాదరహితంగా బస్సును నడిపిస్తున్న తండ్రికి, అదే బస్సులో కండక్టర్‌గా కొడుకు తోడవ్వడం ఆ ప్రయాణానికే సరికొత్త శోభను తెచ్చింది. 34 ఏళ్ల నిబద్ధత.. ఒక్కటైనా ప్రమాదం … Read more

JSR : మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి

మృతుని కుటుంబ సభ్యులను బీజేపీ (BJP) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (JSR)కలిసి పరామర్శించి, ప్రగాడ సానుభూతి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామంలో అబ్బరబోయిన రాజయ్య తండ్రి అబ్బరబోయిన కనకయ్య ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న JSR వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కనకయ్య మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్, BJYM మండల అధ్యక్షులు … Read more