Indiramma Family Life Insurance : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా: తెలంగాణలో ప్రతి ఫ్యామిలీకి రూ. 5 లక్షల ఇన్సూరెన్స్.. జూన్ 2 నుంచి అమలు!

Indiramma Family Life Insurance ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా

Indiramma Family Life Insurance : తెలంగాణలోని కోటిన్నర మంది ప్రజలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో రూ. 5 లక్షల ఉచిత జీవిత బీమా పథకాన్ని ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ చారిత్రాత్మక పథకాన్ని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. Indiramma Family … Read more

Tragedy in Yadadri District : భార్యపై కోపంతో కూతురికి విషమిచ్చిన చంపిన తండ్రి

Tragedy in Yadadri District భార్యపై కోపంతో కూతురికి విషమిచ్చిన చంపిన తండ్రి

Tragedy in Yadadri District : మనస్పర్థల కారణంగా పచ్చని సంసారంలో చిచ్చు రేగి, చివరకు ఓ చిన్నారి ప్రాణం బలితీసుకున్న విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. Tragedy in Yadadri District ఘటన వివరాలు లక్ష్మమ్మగూడెం గ్రామానికి చెందిన రవి, స్వాతి దంపతులకు మేఘన(2), మయూరి(9 నెలలు) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో, మూడు నెలల క్రితం స్వాతి తన చిన్న కుమార్తెను తీసుకుని … Read more

Thamplur Kabaddi Tournament : యువత క్రీడల్లో రాణించాలి: కాంగ్రెస్ నాయకులు సర్వాణి లక్ష్మణ్

Thamplur Kabaddi Tournament యువత క్రీడల్లో రాణించాలి

Thamplur Kabaddi Tournament : యువత క్రీడల పట్ల ఆసక్తిని కనబర్చి, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణించాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సర్వాణి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. తంప్లూర్ గ్రామంలో ఉగాది ఉత్సవాలు మరియు దుర్గామాత జాతరను పురస్కరించుకుని నిర్వహించిన గ్రామ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని, అలాంటి వారిని ప్రోత్సహించడానికి తాము … Read more

Farmer Died Due to Electric Shock : టేక్మాల్ లో కరెంట్ షాక్ తో రైతు మృతి

Farmer Died Due to Electric Shock టేక్మాల్ లో కరెంట్ షాక్ తో రైతు మృతి

Farmer Died Due to Electric Shock : టేక్మాల్ మండలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధి షాబాద్ తండాలో విద్యుత్ షాక్ తో ఓ రైతు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. Farmer Died Due to Electric Shock షాబాద్ తండాకు చెందిన రమావత్ మోత్యా (55) వ్యవసాయం చేసుకుంటూ జీవాన్ని పొందుతున్నాడు. తనకున్న రెండెకరాల వ్యవసాయ పొలంలో వరి సాగు చేశాడు. వరి … Read more