ఆదిలాబాద్ జిల్లా వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

ఆదిలాబాద్ జిల్లా వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న‌ ఓ ఆర్టీసీ బ‌స్సు(RTC Bus) అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద ప‌డింది. దీంతో బ‌స్సు డ్రైవ‌ర్‌తో స‌హా ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఉట్నూరు మండ‌లంలోని షాంపూర్ వద్ద నేడు (సోమవారం) ఉద‌యం ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌స్సు క‌ల్వ‌ర్టును ఢీకొట్టి అదుపు త‌ప్పి వాగులో ప‌డిపోయింది. వెంట‌నే స్థానికులు అంబులెన్స్‌కు స‌మాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి … Read more

ఈ నెల 24న ఛలో సెక్రటేరియట్ ను విజయవంతం చేయండి: యూసూఫ్

ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 24న ఛలో సెక్రటేరియట్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిందని, ఆర్టీసీ కార్మికులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్టీసీ కార్మిక నాయకుడు యూసూఫ్ కోరారు. ఆర్టీసీలో సమస్యల పరిష్కారం, కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, పెండింగ్‌ అంశాలపై సర్కారు సత్వరమే సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రెండున్నరేళ్ల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో పలు ఉద్యమాల … Read more

ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ECI released Election schedule: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ (ఫిబ్రవరి 18, 2026)న విడుదల చేసింది. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 26న నోటిఫికేషన్ ఇస్తారు. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 గడువు తేదీ. 6న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు మార్చి 9 వరకు గడువు. మార్చి 16న పోలింగ్, అదే రోజు సా.5 గంటలకు ఓట్ల లెక్కింపు … Read more

Medak Collector | కోర్టు ధిక్కరణ కేసులో మెదక్​ కలెక్టర్​కు జైలు శిక్ష!

Medak Collector : కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్‌కు 6నెలల జైలు శిక్ష, 2వేల జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. హైదరాబాద్: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ (Medak Collector Rahul Raj) కు కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్ష మరియు రూ. 2,000 జరిమానా విధిస్తూ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. మెదక్ జిల్లా బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మి … Read more

KCR: టేక్మాల్ లో కెసిఆర్ జన్మదిన వేడుకలు

యావత్ తెలంగాణను ఏక తాటిపై నడిపి, ఉద్యమం పుట్టించి, ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా దిశగా తీసుకెళ్లిన పోరాట యోధుడు కెసిఆర్ అని మాజీ ఎంపీటీసీ కమ్మరి సిద్దయ్య పేర్కొన్నారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్బంగా మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో brs ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్ల పాలన యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం … Read more

Mptc, Zptc : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ!

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల భర్తీకి ప్రభుత్వం సమరశంఖం పూరించనుంది. ఎన్నికల నిర్వహణపై ముందడుగు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో నిర్వహించనున్న సమీక్షా సమావేశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఈ భేటీ ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌పై ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో ఎన్నికలు? మున్సిపల్ ఎన్నికల ఊపును కొనసాగిస్తూనే, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అత్యంత వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం … Read more

Edupayala : వనంలో కొలువుదీరిన ఏడుపాయల వనదుర్గామాత

మెదక్ జిల్లా (Medak dist) పాపన్నపేట (Papannapet) మండలం నాగ్సాన్ పల్లి వనంలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల (Edupayala ) వనంలో కొలువుదీరిన ఏడుపాయల వనదుర్గామాత వనదుర్గా మాత కొలువుదీరింది. నిత్య పూజలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఏడుపాయల ఆలయ విశిష్టత: తెలంగాణ (Telangana)లో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఏడుపాయ వనదుర్గా భవానీ మాత దేవాలయం. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జల జల పారే వాగు వరదలతో అద్భుతమైన వాతావరణంలో నిత్యం భక్తులతో … Read more

Edupayala Jatara: నేటి నుంచి ఏడుపాయల జాతర ప్రారంభం

Edupayala Jatara: మెదక్ (Medak) జిల్లా పాపన్నపేట (Papannapet) మండలం నగ్సాన్ పల్లిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత (vanadurga maatha) దేవాలయం మహాశివరాత్రి జాతరకు సర్వసిద్ధమైంది. మహాశివరాత్రి జాతర ఉత్సవాలు నేటి నుంచి ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇప్పటికే జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కావాల్సిన సదుపాయాలను కల్పించారు. మొదటి … Read more

తెలంగాణలో మరో ఎన్నికల నగారా? మార్చిలోనే పరిషత్ పోరు.. ఈ నెలాఖరున నోటిఫికేషన్!

Telangana ZPTC MPTC Elections 2026: తెలంగాణలో రాజకీయ సందడి కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ZPTC, MPTC (పరిషత్) ఎన్నికలను మార్చి నెలలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టడంతో, అదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా … Read more

Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: ఈ నెల 17 నుండి ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు!

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గుడ్ న్యూస్. రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్న ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడంతో రేవంత్ సర్కార్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ ఉత్సాహంలోనే రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులను ఈ నెల 17 లేదా 18వ తేదీ నుండి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు … Read more