ఆదిలాబాద్ జిల్లా వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు(RTC Bus) అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. దీంతో బస్సు డ్రైవర్తో సహా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉట్నూరు మండలంలోని షాంపూర్ వద్ద నేడు (సోమవారం) ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కల్వర్టును ఢీకొట్టి అదుపు తప్పి వాగులో పడిపోయింది. వెంటనే స్థానికులు అంబులెన్స్కు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి … Read more