Farmer Died Due to Electric Shock : టేక్మాల్ లో కరెంట్ షాక్ తో రైతు మృతి

Farmer Died Due to Electric Shock టేక్మాల్ లో కరెంట్ షాక్ తో రైతు మృతి

Farmer Died Due to Electric Shock : టేక్మాల్ మండలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధి షాబాద్ తండాలో విద్యుత్ షాక్ తో ఓ రైతు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. Farmer Died Due to Electric Shock షాబాద్ తండాకు చెందిన రమావత్ మోత్యా (55) వ్యవసాయం చేసుకుంటూ జీవాన్ని పొందుతున్నాడు. తనకున్న రెండెకరాల వ్యవసాయ పొలంలో వరి సాగు చేశాడు. వరి … Read more