Jogipet : విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు… డీసీహెచ్ఎస్
Jogipet : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన, సమయ పాలన పాటించకపోయిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీసీహెచ్ఎస్ (DCHS) డాక్టర్ షరీఫ్ పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు ఆసుపత్రిలోని వార్డుల్లో తిరిగి రోగులతో మాట్లాడి వారి నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేషెంట్స్ కు బెడ్ పైన రెస్ట్ గా ఉండేందుకు వీల్ బెడ్స్, రోగులకు వెస్ట్రన్ బాత్రూం కావాలని ఆయనకు … Read more