Tirumala News : తిరుమలలో భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 15 గంటల సమయం

Tirumala News తిరుమలలో భక్తుల రద్దీ

Tirumala News కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. సామాన్య భక్తులకు కేటాయించిన ఉచిత దర్శనం (సర్వదర్శనం) కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు విస్తరించి ఉన్నాయి. Tirumala News తాజా దర్శన సమయాల వివరాలు నిన్నటి గణాంకాలు (మార్చి 26) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించిన వివరాల ప్రకారం … Read more