Rythu Bharosa Updates : ‘రైతు భరోసా’ దరఖాస్తుకు మార్చి 25 చివరి గడువు!

Rythu Bharosa Updates ‘రైతు భరోసా’ దరఖాస్తుకు మార్చి 25 చివరి గడువు!

Rythu Bharosa Updates : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘రైతు భరోసా’ పథకం లబ్ధిదారులకు చివరి అవకాశం. కొత్తగా అంటే ఫిబ్రవరి 28, 2026 వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు మరియు గతంలో సాంకేతిక కారణాలతో సాయం పొందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. Rythu Bharosa Updates ముఖ్యమైన వివరాలు ముఖ్య గమనిక: మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ (e-KYC) అయి ఉంటేనే నిధులు నేరుగా జమ … Read more