కాంగ్రెస్ ప్రభుత్వంలో బహుజనులకు రక్షణ ఏది : బొబ్బిలి సుధాకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి

కాంగ్రెస్ ప్రభుత్వంలో బహుజనులకు రక్షణ ఏది : బొబ్బిలి సుధాకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి

కాంగ్రెస్ ప్రభుత్వంలో బహుజనుల ప్రాణాలకు రక్షణ లేదని, నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన కుల అహంకార చర్యలకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి బొబ్బిలి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన టేక్మాల్ లో విలేకరులతో మాట్లాడుతూ టికెట్‌ లేకుండా గుడిలోకి ప్రవేశించిన కారణంగా చాకలి కులస్థులైన గణేష్‌, చంద్రకళ, మౌనికలపై స్థానిక సర్పంచ్ దాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దుర్భషలాడుతూ వారిపై కిరాతంగా దాడి చేసి, పసిబిడ్డను … Read more