Tirumala Devotees Rush : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Tirumala Devotees Rush : శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు దర్శన సమయం పెరుగుతోంది. క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉన్న భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. భక్తులకు … Read more