Tirumala Latest News Today : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ… సర్వదర్శనానికి 18 గంటల సమయం!
Tirumala Latest News Today శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సెలవు దినాలు కావడంతో దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. Tirumala Latest News Today దర్శన సమయాల వివరాలు ప్రస్తుతం తిరుమలలో ఉచిత దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తుల క్యూలైన్ ఏకంగా శిలాతోరణం వరకు చేరుకుంది. నిన్నటి గణాంకాలు తిరుమల తిరుపతి … Read more