Census India : నేటి (ఎప్రిల్ 1) నుంచి దేశవ్యాప్తంగా జనగణన

Census India నేటి (ఎప్రిల్ 1) నుంచి దేశవ్యాప్తంగా జనగణన

Census India : దేశవ్యాప్తంగా జనగణన నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. తొలి దశ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుండగా, ఇందులో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ దశలో మొత్తం 33 ప్రశ్నలను అధికారులు అడగనున్నారు. అనంతరం రెండో దశలో జనాభా లెక్కలు సేకరించబడతాయి, ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. Census India తొలిసారిగా ‘డిజిటల్’ మరియు ‘కుల’ గణన జనగణన కోసం పౌరులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన … Read more