BJP : కరీంనగర్ కార్పొరేషన్ లో 35కు చేరిన బీజేపీ బలం

కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ బలం 35కు చేరుకుంది. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ తనదైన వ్యూహంతో ముందుకెళ్లారు. 66 స్థానాలకుగాను 30 సొంతంగా గెలుపొందింది. ఫలితాల వెలువడ్డ కొద్దిసేపటికే 4గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్ బి కార్పొరేటర్ బీజేపీలో చేరాను. నేడు మరో 5 గురు కార్పొరేటర్లు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం 66 స్థానాలకు గాను బీజేపీ సొంతంగా 30 … Read more